Recent News

తెలంగాణ
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

తెలంగాణ
మార్చి 13న జాబ్ మేళా

మార్చి 13న జాబ్ మేళా

800కు పైగా ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ
జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి .... అడిషనల్ కలెక్టర్ పాండు

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి .... అడిషనల్ కలెక్టర్ పాండు

సెన్సెస్ – 2027 ను పురస్కరించుకుని జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే తహసిల్దార్లకు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు   సంబంధిత శాఖల అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించారు

ఆంధ్ర ప్రదేశ్
బాల్య వివాహాలు,  సైబర్ మోసాలు, మహిళల భద్రత పై  అవగాహన

అంతర్జాతీయం

అంతర్జాతీయం
ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు: ఇరాన్ యుద్ధం తెస్తున్న వినాశకర పరిణామాలు

ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు: ఇరాన్ యుద్ధం తెస్తున్న వినాశకర పరిణామాలు

ప్రస్తుత ఇరాన్ యుద్ధం అంతర్జాతీయ సంబంధాల్లో ఒక కీలక మలుపుగా నిలుస్తోంది. గతంలో ఇరాక్ వంటి దేశాలపై దాడులు చేసే సమయంలో అగ్రరాజ్యాలు ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల ఆమోదం పొందడానికి లేదా తమ చర్యలను సమర్థించుకోవడానికి ఏదో ఒక సాకును వెతుక్కునేవి

అంతర్జాతీయం
ఇరాన్‌పై ట్రంప్ ‘రెడ్ లైన్లు’: అణు చర్చల్లో పురోగతి ఉన్నా యుద్ధ భయం వీడని వైనం

ఇరాన్‌పై ట్రంప్ ‘రెడ్ లైన్లు’: అణు చర్చల్లో పురోగతి ఉన్నా యుద్ధ భయం వీడని వైనం

జెనీవా వేదికగా ఇరాన్‌తో జరుగుతున్న రెండో విడత అణు చర్చల్లో కొంత పురోగతి లభించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన ‘రెడ్ లైన్ల’ (లక్ష్మణ రేఖల) విషయంలో ఇరాన్ ఇంకా స్పష్టమైన అంగీకారానికి రాకపోవడం చర్చలకు ప్రధాన ఆటంకంగా మారింది.

అంతర్జాతీయం
అమెరికా యుద్ధనౌకల కంటే మా ఆయుధాలే శక్తివంతం: ఇరాన్ అగ్రనేత ఖమేనీ హెచ్చరిక

అమెరికా యుద్ధనౌకల కంటే మా ఆయుధాలే శక్తివంతం: ఇరాన్ అగ్రనేత ఖమేనీ హెచ్చరిక

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన యుద్ధనౌకలను మోహరించడం ఆ దేశానికే ప్రమాదకరమని ఇరాన్ ఆధ్యాత్మిక నేత అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం సంభవిస్తే ఆ నౌకలను సముద్ర గర్భంలోకి పంపగల శక్తివంతమైన ఆయుధాలు ఇరాన్ వద్ద ఉన్నాయని

జాతీయం

జాతీయం
కృత్రిమ మేధస్సుతో సమ్మిళిత అభివృద్ధి: ఢిల్లీలో ఘనంగా ‘డిక్కి’ అంతర్జాతీయ సదస్సు

కృత్రిమ మేధస్సుతో సమ్మిళిత అభివృద్ధి: ఢిల్లీలో ఘనంగా ‘డిక్కి’ అంతర్జాతీయ సదస్సు

దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఫర్ ఇంక్లూజన్ (సమ్మిళిత వృద్ధి కోసం కృత్రిమ మేధ)’ అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది

జాతీయం
గల్ఫ్‌లో దర్శనమిచ్చిన నెలవంక: నేటి నుండే పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

గల్ఫ్‌లో దర్శనమిచ్చిన నెలవంక: నేటి నుండే పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

సౌదీ అరేబియాతో పాటు పలు గల్ఫ్ దేశాలలో పవిత్ర రంజాన్ నెలవంక దర్శనమివ్వడంతో భక్తిశ్రద్ధల మాసం అధికారికంగా ప్రారంభమైంది.

రాజకీయాలు

రాజకీయాలు
ఎనిమిది మంది అధ్యక్షులు.. ఒకే విఫల వ్యూహం: ఇరాన్ ‘లొంగుబాటు’ ఎండమావేనా?

ఎనిమిది మంది అధ్యక్షులు.. ఒకే విఫల వ్యూహం: ఇరాన్ ‘లొంగుబాటు’ ఎండమావేనా?

అగ్రరాజ్యం అమెరికాకు, పశ్చిమాసియా శక్తి ఇరాన్‌కు మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ‘అంతులేని పోరు’ ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక సూటి హెచ్చరిక జారీ చేశారు: “మేము బలవంతానికి బలవంతంతో, గౌరవానికి గౌరవంతో ప్రతిస్పందిస్తాము.” ఈ ఒక్క వాక్యం గత నలభై ఏళ్ల అమెరికా విదేశాంగ విధాన వైఫల్యానికి అద్దం పడుతోంది. ట్రంప్ తన రెండవ పదవీకాలంలో కూడా ‘గరిష్ట ఒత్తిడి’ (Maximum Pressure) మంత్రమే పనిచేస్తుందని నమ్ముతున్నారు, కానీ చరిత్ర మరో పాఠం చెబుతోంది.

రాజకీయాలు
పరకామణి కేసు: కొత్త కుట్రలకు తెర!

పరకామణి కేసు: కొత్త కుట్రలకు తెర!

హైకోర్టు పరిధిలో ఉండగా ఎఫ్.ఐ.ఆర్ ఎలా? డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పాత కేసుల వెలికితీత.. అవినీతి అధికారులతో 'వేధింపుల' పర్వంపై భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం.

రాజకీయాలు
ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ప్రతిపక్షాల గొంతు నొక్కే యత్నం!

ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ప్రతిపక్షాల గొంతు నొక్కే యత్నం!

ముఖ్యమంత్రి రాజకీయ ప్రతీకారంతో రగిలిపోతున్నారు.. ఢిల్లీకి నిధులు పంపించడానికే ఆయన తాపత్రయం: బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్
బాల్య వివాహాలు,  సైబర్ మోసాలు, మహిళల భద్రత పై  అవగాహన
ఆంధ్ర ప్రదేశ్
ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

ఆంధ్ర ప్రదేశ్
అక్రమ నిర్మాణాలపై కొరడా: గడువు ముగిశాక కఠిన చర్యలకు సిద్ధమైన నగరపాలక సంస్థ

అక్రమ నిర్మాణాలపై కొరడా: గడువు ముగిశాక కఠిన చర్యలకు సిద్ధమైన నగరపాలక సంస్థ

కర్నూలు నగర పరిధిలోని అనధికార లేఅవుట్లు మరియు అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణపై నగర కమిషనర్ పి.విశ్వనాథ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌యస్) మరియు భవన నిర్మాణ క్రమబద్ధీకరణ (బిపియస్) పథకాల పురోగతిపై పట్టణ ప్రణాళిక విభాగంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఈ పథకాలను ప్రవేశపెట్టిందని, వీటి అమలులో సిబ్బంది ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, తాను స్వయంగా క్షేత్రస్థాయిలో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్
అహోబిలం బ్రహ్మోత్సవాల భద్రతపై కసరత్తు: అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహణ

అహోబిలం బ్రహ్మోత్సవాల భద్రతపై కసరత్తు: అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్ నిర్వహణ

నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. భక్తుల భద్రతే ధ్యేయంగా ఆళ్లగడ్డ డిఎస్పి కె. ప్రమోద్ నేతృత్వంలో గురువారం ఒక సమగ్రమైన మాక్ డ్రిల్ (ముందస్తు శిక్షణ ప్రదర్శన) నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక మరియు వైద్య విభాగాలు సంయుక్తంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో, ఉత్సవాల సమయంలో ఎదురయ్యే విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ముఖ్యంగా అగ్నిప్రమాదాలు, భక్తుల రద్దీ వల్ల కలిగే తొక్కిసలాట వంటి క్లిష్ట పరిస్థితుల్లో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలో ఈ సందర్భంగా వివరించారు.

ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంత్రాలయం విద్యార్థుల ప్రభంజనం: పతకాల పంట పండించిన క్రీడాకారులు

రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంత్రాలయం విద్యార్థుల ప్రభంజనం: పతకాల పంట పండించిన క్రీడాకారులు

అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కర్నూలులోని అవుట్‌డోర్ స్టేడియంలో ఈ నెల పదమూడు నుండి పదహారో తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు

ఆంధ్ర ప్రదేశ్
బాల్య వివాహాలు అరికట్టండి భవితకు వెలుగు నింపండి

బాల్య వివాహాలు అరికట్టండి భవితకు వెలుగు నింపండి

మండల పరిధిలోని తెర్నేకల్ గ్రామ సచివాలయం టు నందు  బాల్యవివాహాలను అరికట్టాలని అంగన్వాడి టీచర్లు కే. పరిమళ, సజీవమ్మ, రుతమ్మ మరియు సచివాలయ సిబ్బంది, వైద్యాధికారులు,మరియు గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.

తెలంగాణ

తెలంగాణ
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

తెలంగాణ
మార్చి 13న జాబ్ మేళా

మార్చి 13న జాబ్ మేళా

800కు పైగా ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ
జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి .... అడిషనల్ కలెక్టర్ పాండు

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి .... అడిషనల్ కలెక్టర్ పాండు

సెన్సెస్ – 2027 ను పురస్కరించుకుని జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే తహసిల్దార్లకు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు   సంబంధిత శాఖల అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించారు

తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన డాక్టర్లకు సేవా అవార్డుల ప్రధానం

రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన డాక్టర్లకు సేవా అవార్డుల ప్రధానం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా - డాక్టర్ అశ్విణి అమరేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో మహిళా డాక్టర్లు అత్యంత నైపుణ్యంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు.

తెలంగాణ
భట్టి విక్రమార్క ఇంట వివాహం: ప్రత్యేక అతిథిగా చిరంజీవి!

భట్టి విక్రమార్క ఇంట వివాహం: ప్రత్యేక అతిథిగా చిరంజీవి!

తెలంగాణ రాజకీయ యవనికపై ఒక అరుదైన మరియు ఆత్మీయ వేడుక చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తెలంగాణ
ప్రభుత్వ అధికారుల పాత్ర అత్యంత కీలకం

ప్రభుత్వ అధికారుల పాత్ర అత్యంత కీలకం

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరాలంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.

తెలంగాణ
ప్రభుత్వ అధికారుల పాత్ర అత్యంత కీలకం

ప్రభుత్వ అధికారుల పాత్ర అత్యంత కీలకం

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరాలంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.

తెలంగాణ
అల్వాలలో మహాశివరాత్రి బండలాగుడు పోటీలకు ఘన ప్రారంభం

అల్వాలలో మహాశివరాత్రి బండలాగుడు పోటీలకు ఘన ప్రారంభం

ముఖ్య అతిథిగా హాజరైన తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

తెలంగాణ
సంగారెడ్డి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం

సంగారెడ్డి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం

పురపాలక సంఘం సంగారెడ్డి పట్టణంలోని 38 వార్డులకు జరిగిన రెండవ సాధారణ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల  ప్రమాణ స్వీకారం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ 16 ఫిబ్రవరి 2026 సోమవారం నాడు ఉదయం 11 గంటలకు పురపాలక సంఘం సంగారెడ్డి కౌన్సిలర్ సమావేశం నిర్వహించబడును. గెలుపొందిన అభ్యర్థులు మాత్రమే అనుమతించబడును మరియు ఎన్నికల కోడ్ ఉన్నందున నిబంధనలు వర్తించును అని ఒక ప్రకటనలో తెలియజేశారు.

తెలంగాణ
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఇండిపెండెంట్ కార్పొరేటర్లు

టెక్నాలజీ

టెక్నాలజీ
అత్యాధునిక హంగులతో ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ విడుదల: మధ్యతరగతి ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవం

అత్యాధునిక హంగులతో ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ విడుదల: మధ్యతరగతి ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవం

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్, భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'నోట్ ఎడ్జ్'ను అత్యంత ఆకర్షణీయమైన ధరలో విడుదల చేసింది. కేవలం రూ.19,999 ప్రారంభ ధరకే లభించే ఈ ఫోన్, ప్రీమియం విభాగంలో ఉండే అత్యాధునిక ఫీచర్లను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోనే అత్యంత సన్నని ఆకృతితో పాటు, కంటికి హాయినిచ్చే మూడు వైపుల వంపు తిరిగిన అమోల్డ్ తెరను ఇందులో అమర్చారు.

టెక్నాలజీ
భారత ప్రభుత్వ డిజిటల్ సేవలలో విప్లవం: ‘మేఘరాజ్ రెండు పాయింట్ సున్నా’ కోసం ఏ డబ్ల్యు ఎస్ మరియు యోటా భాగస్వామ్యం

భారత ప్రభుత్వ డిజిటల్ సేవలలో విప్లవం: ‘మేఘరాజ్ రెండు పాయింట్ సున్నా’ కోసం ఏ డబ్ల్యు ఎస్ మరియు యోటా భాగస్వామ్యం

భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ ఐ సి), తమ ప్రతిష్టాత్మక ‘మేఘరాజ్ రెండు పాయింట్ సున్నా’ చొరవను మరింత బలోపేతం చేసేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏ డబ్ల్యు ఎస్) ఇండియా మరియు యోటా డేటా సర్వీసెస్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

టెక్నాలజీ
స్మార్ట్‌ఫోన్లలో వేగం ఉరకలే.. మీడియాటెక్ సరికొత్త ‘డైమెన్సిటీ’ చిప్‌సెట్లు విడుదల!

స్మార్ట్‌ఫోన్లలో వేగం ఉరకలే.. మీడియాటెక్ సరికొత్త ‘డైమెన్సిటీ’ చిప్‌సెట్లు విడుదల!

స్మార్ట్‌ఫోన్ల పనితీరును మరో స్థాయికి తీసుకెళ్తూ ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ ‘మీడియాటెక్’, తన సరికొత్త చిప్‌సెట్లు ‘డైమెన్సిటీ 9500s’ మరియు ‘డైమెన్సిటీ 8500’లను ఆవిష్కరించింది. ఢిల్లీలో నిర్వహించిన ‘మీడియాటెక్ టెక్ డే’ వేదికగా ఈ అత్యాధునిక సాంకేతికతను పరిచయం చేశారు. ఇవి ప్రధానంగా ఖరీదైన (ఫ్లాగ్‌షిప్) మరియు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కోసం రూపొందించబడ్డాయి.

టెక్నాలజీ
భవిష్యత్తును మనమే రాసుకుందాం: మహీంద్రా వర్సిటీలో 'టెడ్ఎక్స్' సదస్సు

భవిష్యత్తును మనమే రాసుకుందాం: మహీంద్రా వర్సిటీలో 'టెడ్ఎక్స్' సదస్సు

భవిష్యత్తు అనేది ముందే రాసిపెట్టిన పుస్తకం కాదని, అది మనం సొంతంగా రాసుకోగలిగే ఒక ఖాళీ పేజీ అని మహీంద్రా యూనివర్సిటీలో జరిగిన 'టెడ్ఎక్స్ 2026' సదస్సు చాటిచెప్పింది. ‘అన్‌రిటెన్ ఫ్యూచర్స్’ (లిఖించని భవిష్యత్తు) అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం వీక్షకులుగా మిగిలిపోకుండా, రేపటి ప్రపంచాన్ని నిర్మించే భాగస్వాములుగా యువత ఎదగాలన్నదే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.

క్రీడలు

క్రీడలు
టీ20 ప్రపంచకప్: అజేయంగా సూపర్-8 దశకు చేరిన భారత్ - తర్వాతి పోరు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తోనే!

టీ20 ప్రపంచకప్: అజేయంగా సూపర్-8 దశకు చేరిన భారత్ - తర్వాతి పోరు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తోనే!

టీ20 ప్రపంచకప్ 2026లో భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ఘనంగా సూపర్-8 దశకు అర్హత సాధించింది. కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 61 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

సినిమా

సినిమా
‘మృత్యుంజయ్’ని చూసి అందరూ ఎంజాయ్ చేశారు.. ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు

‘మృత్యుంజయ్’ని చూసి అందరూ ఎంజాయ్ చేశారు.. ప్రీమియర్ షో ప్రెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు

కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు.

సినిమా
మహాదేవుడికి రాశి ఖన్నా స్వరార్చన: ‘శివ్ కైలాషోం కే వాసి’ భజనతో భక్తిలో ఓలలాడించిన నటి

మహాదేవుడికి రాశి ఖన్నా స్వరార్చన: ‘శివ్ కైలాషోం కే వాసి’ భజనతో భక్తిలో ఓలలాడించిన నటి

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ కథానాయిక రాశి ఖన్నా శివ నామస్మరణతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన హృదయానికి ఎంతో దగ్గరైన ‘శివ్ కైలాషోం కే వాసి’ అనే భక్తి గీతాన్ని స్వయంగా ఆలపించి మహాదేవుడికి నివేదించారు.

సినిమా
హృదయాలను గెలుచుకుంటున్న 'నిలవే': బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్ద విజేతగా సరికొత్త ప్రేమకథ

హృదయాలను గెలుచుకుంటున్న 'నిలవే': బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్ద విజేతగా సరికొత్త ప్రేమకథ

సౌమిత్ పోలాడి మరియు శ్రేయాన్సి సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'నిలవే' చిత్రం బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్ద విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

జీవనశైలి

జీవనశైలి
గర్భాశయ క్యాన్సర్: భయం వద్దు, అవగాహనే మన ఆయుధం!

గర్భాశయ క్యాన్సర్: భయం వద్దు, అవగాహనే మన ఆయుధం!

మీ ఫోన్‌కు ఒక నోటిఫికేషన్ వచ్చిందని ఊహించుకోండి—అది 20 ఏళ్ల తర్వాత మీకు రాబోయే ఒక అనారోగ్యం గురించి ఇప్పుడే హెచ్చరిస్తోంది. మీరు వెంటనే స్పందిస్తారు కదా? గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) సరిగ్గా అలాంటిదే.

జీవనశైలి
క్యాన్సర్‌పై పోరాటంలో ‘మల్లారెడ్డి నారాయణ’ ఐక్యరాగం: ‘యునైటెడ్ బై యునిక్’ థీమ్‌తో భారీ అవగాహన సదస్సు

క్యాన్సర్‌పై పోరాటంలో ‘మల్లారెడ్డి నారాయణ’ ఐక్యరాగం: ‘యునైటెడ్ బై యునిక్’ థీమ్‌తో భారీ అవగాహన సదస్సు

క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కోవడంలో కేవలం వైద్యం మాత్రమే సరిపోదు, ఐక్యత మరియు అవగాహన కూడా తోడవ్వాలని ‘మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి’ చాటిచెప్పింది.

జీవనశైలి
క్యాన్సర్ పై సమరం: స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వేయి మంది సైక్లిస్టుల మహా ప్రదర్శన

క్యాన్సర్ పై సమరం: స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వేయి మంది సైక్లిస్టుల మహా ప్రదర్శన

నగరంలోని నానక్‌రామ్‌గూడ వీధులు ఆదివారం ఉదయం సైక్లిస్టుల కేరింతలతో హోరెత్తాయి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, 'స్టార్ క్యాన్సర్ సెంటర్' (స్టార్ హాస్పిటల్స్ విభాగం), ఫిట్ ఇండియా మరియు హైదరాబాద్ సైక్లింగ్ విప్లవంతో కలిసి నిర్వహించిన 'స్టార్ సైక్లోథాన్ 2026' ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది

జీవనశైలి
గోడ గడియారంలోనే పంచాంగం.. భాగ్యనగర స్టార్టప్ వినూత్న ఆవిష్కరణ!

గోడ గడియారంలోనే పంచాంగం.. భాగ్యనగర స్టార్టప్ వినూత్న ఆవిష్కరణ!

మన సనాతన సంప్రదాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్‌కు చెందిన ‘సోహన్ సితార ప్రైవేట్ లిమిటెడ్’ అనే నవకల్పన సంస్థ (స్టార్టప్) ఒక అద్భుతమైన గడియారాన్ని రూపొందించింది. ‘ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ గడియారం.. దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ ఆస్ట్రో గడియారంగా గుర్తింపు పొందుతోంది. సాధారణ గడియారాలు కేవలం సమయాన్ని మాత్రమే చూపిస్తే, ఈ వినూత్న ఆవిష్కరణ సమయంతో పాటు మన నిత్య జీవితానికి అవసరమైన పంచాంగ వివరాలను కూడా కళ్లముందు ఉంచుతుంది.

వ్యాపారం

వ్యాపారం
దిల్ సుఖ్ నగర్‌లో వైశ్యరాజు జ్యూయలర్స్ సరికొత్త శోభ: సినీనటి అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా షోరూమ్ ప్రారంభం

దిల్ సుఖ్ నగర్‌లో వైశ్యరాజు జ్యూయలర్స్ సరికొత్త శోభ: సినీనటి అనుపమ పరమేశ్వరన్ చేతుల మీదుగా షోరూమ్ ప్రారంభం

భాగ్యనగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన దిల్ సుఖ్ నగర్‌లో స్వర్ణాభరణాల జిలుగులు మరింత పెరిగాయి. నగరంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'వైశ్యరాజు జ్యూయలర్స్' వారి రెండవ బ్రాంచ్, దిల్ సుఖ్ నగర్ మెయిన్ రోడ్డులో ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది

వ్యాపారం
రాధే గ్రూప్ లక్కీ డ్రా సంబరాలు: మహీంద్రా థార్ గెలుచుకున్న అదృష్టవంతులు

రాధే గ్రూప్ లక్కీ డ్రా సంబరాలు: మహీంద్రా థార్ గెలుచుకున్న అదృష్టవంతులు

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రాధే గ్రూప్, తన ‘రాధే ఫ్యామిలీ రిఫరల్ ప్రోగ్రామ్’ గ్రాండ్ లక్కీ డ్రా ముగింపు వేడుకను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఘనంగా నిర్వహించింది. సంస్థ యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రాధే స్కై’ (Radhey SKYE) వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా గృహ యజమానులు, సెలబ్రిటీలు మరియు అతిథులు పాల్గొని సందడి చేశారు

వ్యాపారం
వ్యాపార సామ్రాజ్యాలకు కృత్రిమ మేధ సంపూర్ణ భరోసా: పర్పుల్ ఫాబ్రిక్ ఆవిష్కరణ

వ్యాపార సామ్రాజ్యాలకు కృత్రిమ మేధ సంపూర్ణ భరోసా: పర్పుల్ ఫాబ్రిక్ ఆవిష్కరణ

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ ‘ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్’ సంస్థ ‘పర్పుల్ ఫాబ్రిక్’ పేరుతో సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను భారత్‌లో ఆవిష్కరించింది.

వ్యాపారం
విలాసవంతమైన హంగులతో జీప్ మెరిడియన్ ‘ట్రాక్ ఎడిషన్’ విడుదల

విలాసవంతమైన హంగులతో జీప్ మెరిడియన్ ‘ట్రాక్ ఎడిషన్’ విడుదల

పుణే : ప్రముఖ వాహన తయారీ సంస్థ జీప్ ఇండియా, తన అత్యంత విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ‘మెరిడియన్ ట్రాక్ ఎడిషన్’ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే ఈ ప్రత్యేక వెర్షన్, మెరిడియన్ ఓవర్లాండ్ మోడల్ ఆధారంగా రూపొందించబడింది.

వ్యాపారం
బాండ్ల ద్వారా రెండు వేల కోట్ల రూపాయల సేకరణకు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నిర్ణయం

బాండ్ల ద్వారా రెండు వేల కోట్ల రూపాయల సేకరణకు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నిర్ణయం

దేశంలోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో ఒకటైన ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్, సురక్షితమైన బాండ్ల ద్వారా రెండు వేల కోట్ల రూపాయలను సమీకరించనున్నట్లు ప్రకటించింది.

వ్యాపారం
అమెరికా గ్రీన్ కార్డుకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో ఈబీ-5 వీసాపై ప్రత్యేక సెమినార్

అమెరికా గ్రీన్ కార్డుకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో ఈబీ-5 వీసాపై ప్రత్యేక సెమినార్

అమెరికాలో స్థిరపడాలనే కల కలిగిన భారతీయ పెట్టుబడిదారుల కోసం ఒక ముఖ్యమైన వేదిక సిద్ధమైంది. పెట్టుబడి ద్వారా అమెరికా శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందే ఈబీ-5 (EB-5) వీసా ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్. కుమార్ ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించనున్నారు.

వ్యాపారం
పచ్చని ఢిల్లీ దిశగా కీలక అడుగు.. ‘గ్రీన్ ఎక్స్‌పో’ను ప్రారంభించిన ఎల్.జీ

పచ్చని ఢిల్లీ దిశగా కీలక అడుగు.. ‘గ్రీన్ ఎక్స్‌పో’ను ప్రారంభించిన ఎల్.జీ

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, దేశ రాజధానిని మరింత పచ్చగా మార్చేందుకు ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కీలక అడుగు వేసింది. బాన్సేరా వేదికగా ఆదివారం నిర్వహించిన తొలి ‘డీడీఏ గ్రీన్ ఎక్స్‌పో 2026’ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘డీడీఏ గ్రీన్స్’ లోగోతో పాటు, 2026 వార్షిక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.