కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ కథానాయిక రాశి ఖన్నా శివ నామస్మరణతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన హృదయానికి ఎంతో దగ్గరైన ‘శివ్ కైలాషోం కే వాసి’ అనే భక్తి గీతాన్ని స్వయంగా ఆలపించి మహాదేవుడికి నివేదించారు.
సౌమిత్ పోలాడి మరియు శ్రేయాన్సి సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'నిలవే' చిత్రం బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్ద విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.