అగ్రరాజ్యం అమెరికాకు, పశ్చిమాసియా శక్తి ఇరాన్కు మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ‘అంతులేని పోరు’ ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒక సూటి హెచ్చరిక జారీ చేశారు: “మేము బలవంతానికి బలవంతంతో, గౌరవానికి గౌరవంతో ప్రతిస్పందిస్తాము.” ఈ ఒక్క వాక్యం గత నలభై ఏళ్ల అమెరికా విదేశాంగ విధాన వైఫల్యానికి అద్దం పడుతోంది. ట్రంప్ తన రెండవ పదవీకాలంలో కూడా ‘గరిష్ట ఒత్తిడి’ (Maximum Pressure) మంత్రమే పనిచేస్తుందని నమ్ముతున్నారు, కానీ చరిత్ర మరో పాఠం చెబుతోంది.
హైకోర్టు పరిధిలో ఉండగా ఎఫ్.ఐ.ఆర్ ఎలా? డైవర్షన్ పాలిటిక్స్ కోసమే పాత కేసుల వెలికితీత.. అవినీతి అధికారులతో 'వేధింపుల' పర్వంపై భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం.
ముఖ్యమంత్రి రాజకీయ ప్రతీకారంతో రగిలిపోతున్నారు.. ఢిల్లీకి నిధులు పంపించడానికే ఆయన తాపత్రయం: బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజం